Thursday, July 3, 2025
spot_img

Kishan reddy

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ...

భట్టి, కిషన్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సీఎం రేవంత్

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు?

పార్టీ వర్క్‌షాప్‌లో క్లారిటీ వచ్చే ఛాన్స్! తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? పార్టీ అధిష్టానం రేపోమాపో ఈ మేరకు ప్రకటన చేయనుందా? ఈ రోజు హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ వర్క్‌షాప్‌లో దీనిపై ఒక స్పష్టత రానుందా? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు చూద్దాం.. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుణ్ని నియమించటం కాషాయం పార్టీకి సవాల్‌గా...

కులగణను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌

తెలంగాణ‌లోనూ తూతూ.. మంత్రంగా సర్వే ఎవరో డిమాండ్‌ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని...

మగాడివైతే ఏం చేశావో చెప్పు

ఇన్నేళ్ళ చరిత్రలో కిస్మత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమిటీ ? మీలాగ రాహస్య ప్రేమను నడపడం మా పార్టీకి అలవాటులేదు గత జన్మలో కిషన్‌, అసద్‌ అన్నదమ్ములు అనుకుంటా కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది మూసీ పై కాదు ముందు సబర్మతి గురించి మాట్లాడండి బండి సంజయ్‌ భాష ఎలాంటిదో అందరికీ తెలుసు బీజేపీ నేతల పై విరుచుకుపడ్డ మహేష్‌ గౌడ్‌ ఇన్నేళ్ళ పాటు ఎంపీగా,...

ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు

బతికినన్న రోజులు అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ వాజ్‌పేయ్‌ శతజయంతి వేడుకల్లో కిషన్‌ రెడ్డి, బండి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్‌ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

వరంగల్‎లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‎లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‎కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్‎రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‎ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్...

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS