Monday, November 10, 2025
spot_img

latest news

కుమారి ఆంటీకో న్యాయం.. మాకో న్యాయమా..?

మా పొట్ట కొట్టకండి.. మా బతుకులను ఆగం చేయకండి.. చిలకలగూడ ట్రాఫిక్‌ పోలీసులను వేడుకుంటున్న‌ స్ట్రీట్‌ వెండర్స్‌ చిరువ్యాపారులకు మద్దతుగా బీఆర్‌ఎస్ : కార్పొరేటర్‌ సునీత రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలు వెళ్లదీసుకుంటున్న మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండి అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, చిలకలగూడ ట్రాఫిక్‌ పోలీసులకు మెట్టుగూడ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా...

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం

ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించం శేరిలింగంపల్లి ఏసీపీ వెంకటరమణ,టీపీఎస్‌ జీషాన్‌ హుడా లేఔట్‌ ప్లాట్‌ నెంబర్‌ 193లో అక్రమ నిర్మాణాల కూల్చివేత శేరిలింగంపల్లి సర్కిల్‌ లిమిట్స్‌లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. ఉక్కుపాదం మోపుతామని ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్‌ జీషాన్‌ హెచ్చరించారు. ఈవిషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబో మన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ గచ్చిబౌలి డివిజన్‌ నల్లగండ్ల హుడా...

ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదు

ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని హుకుం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులతో మాట్లాడిన ఫీజ్‌ ఒప్పందంకు భిన్నంగా, ఫీజులు చెల్లించాలని ఎస్వి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఎస్‌వి డిగ్రీ కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర...

హైదరాబాద్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్‌

గత రెండేళ్లుగా పన్ను చెల్లించని తాజ్‌ బంజారా రూ. కోటి 47 లక్షల టాక్స్‌ పెండింగ్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించని హోటల్‌ యాజమాన్యం పన్ను కట్టనందకు హోటల్‌ సీజ్‌ చేసిన జిహెచ్‌ఎంసి అధికారులు హైదరాబాద్‌ సిటీలో ఫేమస్‌ అయిన తాజ్‌ బంజారా(Hotel Taj Banjara) హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికా రుల షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌...

24న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని...

సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్క‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి కాంగ్రెస్ నాయ‌కులు రవీంద్ర నాయక్ దేశంలోని కోట్లాది బంజారాల కులదైవం సంత్ సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ను బంజార హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది...

రీ సర్వేలో పాల్గొని.. సమాజ భవిష్యత్తు నిర్మాణం చేద్దాం

కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ లాంఛ్ జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఆవిష్క‌రించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి ఇంటింటి (రీ)సర్వేలో పాల్గొనాలని జాతీయ బీసీ దళ్ ప్రజలను చైతన్య పరుస్తోంద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కులగణన రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు....

కాలేజీలలో పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా..?

కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి ఎంతమంది విద్యార్థులు బలికావాలి క‌ళాశాల‌ల‌ను అదుపుచేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డు .. ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు విద్యార్థుల ఆత్మహత్యలపై చ‌ర్య‌లు శూన్యం ఇంటర్ బోర్డు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ https://www.youtube.com/watch?v=ZHftK89vgmU రోడ్డు ఫై కుక్క చచ్చిపోతే స్పందిస్తున్న నేటి తరుణంలో భావితరానికి ఆశ జ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు, కార్పొరేట్...

ప్రీ లాంచ్ పేరుతో వసూళ్ల దందా

సాస్ ఇన్‌ఫ్రా కంపెనీ బరితెగింపు అమాయక ప్రజలను దోచుకుంటున్న వైనం భూమి రిజిస్ట్రేషన్ కాకుండా వ్యాపారం చేస్తున్న తీరు అవినీతి అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా కూకట్‌ప‌ల్లిలో గజం భూమి లేకుండా కోట్ల రూపాయల దోపిడి పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి ఎక్కడైనా చెప్పుకోండి మాకు ప్రభుత్వ అండదండలుంటూ బెదిరింపు కూకట్‌ప‌ల్లిలో ఇలా ఉంటే కొల్లూరులో మరో దోపిడీకి...

మాయా మైరాన్

ఎలాంటి అనుమ‌తులు లేకుండా వెంచ‌ర్ ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌ల భూముల‌ను వ‌దల్లే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ప్రొహిబిటేడ్ లిస్టులో ఉన్నా డోంట్ కేర్‌ రాజ‌కీయ నాయకుల అండ‌తో లేఅవుట్‌ షాబాద్ మండలం తిమ్మ‌రెడ్డిగూడ‌లో డొళ్ల వ్యాపారం అక్ర‌మార్కుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న ఇరిగేష‌న్ శాఖ‌ ప్రేక్ష‌క‌పాత్ర‌లో రెవెన్యూ శాఖ అధికార‌గ‌ణం https://www.youtube.com/watch?v=RLrWWauNreg మైరాన్ చెరుబిక్ ఈ పేరు వినే ఉంటారు… ఇదో పెద్ద రియ‌ల్ కంపెనీ. ప్ర‌భుత్వం నుంచి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img