Monday, November 10, 2025
spot_img

latest news

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండి

స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం… అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు… పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు.. మాజీ ఎమ్మెల్యే...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం నాగోలులోని ఆనంద్‌ కుమార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు.. కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు! తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ,...

విద్యుత్‌ షాక్‌కు గురై ముగ్గురు మృతి

విద్యుత్‌ షాక్‌ కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్‌ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సాటాపూర్‌ గ్రామానికి చెందిన గంగారాం బోధన్‌ మండలం పెగడాపల్లి గ్రామంలోని పొలంలోకి ఊర పందులు వెళ్ళాయని వాటిని తరుముతుండగా అక్కడ ఉన్న కరెంట్‌ వైర్లకు తన దగ్గర...

సొసైటీ సోగయా..పెట్రోల్‌ బంకు హోగయా..

సహకార సంఘాన్ని నిండా ముంచేసిన ‘సర్‌’కారు ఆర్భాటంగా ఆరంభించి ఆదిలోనే అంతమైన తీరు మూడు రోజుల ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్‌ పంపు బెడిసికొట్టిన వ్యూహంతో మూడేళ్లుగా మూతపడేసిన వైనం ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు..పెట్రోల్‌ బంక్‌ లేదు అన్నదాతకు మేలు జరుగుడేమో..? కానీ మొత్తానికే ఎసరు ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని మూడేళ్లుగా మూసివేత చిలిపిచేడ్‌ ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్‌ పంపు...

వనవర్తి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..

4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు వనపర్తి జిల్లాలోని బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్‌లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్‌ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం...

సికింద్రాబాద్‌ పాస్‌పార్టు ఆఫీస్‌కు మాజీ సీఎం

పాస్‌పోర్టు రెన్యువల్‌ కోసం వెళ్లిన కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్‌ పాస్‌పోర్టు ఆఫీసు వచ్చారు. తన పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్‌ పాస్‌పోర్టును సబ్‌మిట్‌ చేసి సాధారణ పాస్‌పోర్టును తీసుకునేందుకు కేసీఆర్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి...

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ కుమార్‌

భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా జ్ఞానేష్‌ కుమార్‌(Gyanesh Kumar) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం నాడు సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ కుమార్‌ స్థానంలో జ్ఞానేష్‌ కుమార్‌ పోల్‌ ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని...

దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు

పురపాలక శాఖ ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల జాయింట్‌ ఇన్‌ స్పెక్షన్‌ రహేజా మైండ్‌స్పేస్‌లో భవన నిర్మాణ, గార్డెనింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ అవసరాలకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య...

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి దర్శనానికి ఆన్లైన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా నిర్వహించాలని మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా...

ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణలు కూల్చివేత

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్‌ నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న హెచ్‌ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్‌ఎండిఏ తహసీల్దార్‌ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్‌ నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img