మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
గురువారం సాయింత్రం అమిత్షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్...
మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టుబెట్టారు..ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. సీఎం ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలాదే అంతిమ నిర్ణయం..వారి నిర్ణయానికి...
ఇండియన్ అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ మళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ను...