Saturday, July 19, 2025
spot_img

సొంతూరుకు షిండే..మహాయుతి కీలక సమావేశం రద్దు

Must Read

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‎నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్‎నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

గురువారం సాయింత్రం అమిత్‎షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్,ఏక్‎నాథ్ షిండే భేటీ అయ్యారు. భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.ముంబయిలో మరోసారి చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని ఏక్‎నాథ్ షిండే తెలిపారు.

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS