Sunday, July 13, 2025
spot_img

సొంతూరుకు షిండే..మహాయుతి కీలక సమావేశం రద్దు

Must Read

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‎నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్‎నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

గురువారం సాయింత్రం అమిత్‎షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్,ఏక్‎నాథ్ షిండే భేటీ అయ్యారు. భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.ముంబయిలో మరోసారి చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని ఏక్‎నాథ్ షిండే తెలిపారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS