Friday, October 24, 2025
spot_img

manchu vishnu

‘కన్నప్ప’ అడ్వాన్స్ బుకింగ్స్ 25న ప్రారంభం

మంచు విష్ణు కథ రాసి కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. రేపటి(జూన్ 25 బుధవారం) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్న ఈ మూవీ.. శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ సైతం పూర్తయింది. సెన్సార్ అధికారుల సూచన మేరకు 12 నిమిషాల నిడివి గల సీన్లను తొలగించారు. దీంతో టోటల్ రన్‌టైమ్...

‘కన్నప్ప’కు కన్నమేసి జంప్

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌ను ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. ఆ మూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్.. డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు పంపింది. ఆ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్...

మోహన్‎బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‎బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‎బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు...

సీఎం చంద్రబాబుని కలిసి చెక్కు అందజేసిన మోహన్ బాబు, మంచు విష్ణు

ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు,కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు విష్ణు అందజేశారు....
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img