Wednesday, June 18, 2025
spot_img

మోహన్‎బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Must Read

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‎బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‎బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్‎పై జస్టిస్ బి.విజయ్‎సేన్‎రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

పోలీసులు అయిన నివాసం వద్ద నిఘా పెట్టాలని, ప్రతి 02 గంటలకోసారి మోహన్‎బాబు ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశించింది.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS