ముకేష్ అంబానీ కి చెందిన జియో, టారిఫ్ రేట్లను భారీగా పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.తాము పెంచిన ఈ రేట్లతో అత్యధికంగా 25 శాతం వరకు రీఛార్జ్ రేట్లు పేరుగుతాయని తెలిపింది.జులై 03,2024 నుండి కొత్త రీచార్జి ప్లాన్ లు అమల్లోకి వస్తాయని స్పస్టం చేసింది.మరోవైపు 5జి ఆన్ లిమిటెడ్ ప్లాన్స్ ని కూడా పరిచయం...
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...