Monday, November 3, 2025
spot_img

nampally

దేవీబాగ్ ఆలయ భూమి కబ్జా

అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిలుస్తున్న అధికారులు ఎండోమెంట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు తప్పుడు పత్రాలతో ఆక్రమణకు య‌త్నం విజిలెన్స్ విచారణలో జాప్యం, జీహెచ్‌ఎంసీ వైఫల్యం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న శ్రీ దేవీబాగ్ ఆలయానికి చెందిన విలువైన భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూమి ఆక్రమణలో ఎండోమెంట్ శాఖ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని శ్రీ దేవీబాగ్ వెల్ఫేర్ సొసైటీ...

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం

భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img