Tuesday, July 1, 2025
spot_img

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం

Must Read

భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు గాయపడ్డాడు.నగరంలో వివిధ చోట్ల దోపిడీలకు పాల్పడి ఇతర ప్రాంతాలకు పారిపోయే క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS