వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వదలబోం
కలలో కూడా ఊహించని విధంగా శిక్ష వేస్తాం
వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే
బీహర్ పర్యటనలో ప్రధాని మోడీ ఘాటు హెచ్చరిక
ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు....
మరోమారు అధికారులతో కలసి పరిశీలించిన మంత్రి
ప్రధాని రాకతో ట్రాఫక్ సమస్యలు లేకుండా చర్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గురువారం సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు...
కేటీఆర్ ప్రధాని ట్విట్కు చామల కౌంటర్
హెచ్సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్ చేసిన ట్వీట్కు ఎక్స్ వేధికగా ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....
టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ అన్నారు. గతంలో అయనే స్వయంగా హెచ్సీయూలో 5 బిల్డింగులను మోదీ వర్చువల్ గా ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం నాడు తెలంగాణ అంశాలపై ప్రధాని హర్యానాలో ప్రస్తావించిన తరుణంలో అయా అంశాల పై టీపీసీసీ ఆధ్యక్షులు స్పందించారు. ఈ...
శంకరన్ నాయర్ పట్టించుకోని ఆనాటి ప్రభుత్వం
విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ
సినిమా గురించి స్పందించిన అక్షయ్ కుమార్
దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు చెట్టూర్ శంకరన్ నాయర్ను ఉద్దేశించి ఆయన స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ధైర్యవంతుడైన...
టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న దృశ్యాలు..
టిడిపికి ముందునుంచీ బిసిల వెన్నుదన్ను
అగరిపిల్ల వడ్లమానులో బిసిలతో ప్రజావేదిక
పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
కులవృత్తుల వారికి అండగా నిలిచామన్న సిఎం చంద్రబాబు
టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు....