సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడిసింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...
ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ
ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు తెలంగాణకే గర్వకారణం
13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం
ఒడిశాలో నైనీ గనిని వర్చువల్గా ప్రారంభించిన భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని...
ప్రపంచం నలుమూలల నుండి వాట్సాప్, ట్విట్టర్, ఈ మెయిల్ మొదలగు అంతర్జాల ప్రక్రియల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజానీకం కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులకు ఫోన్ పే. గూగుల్ పే ద్వారా నిమిషాల్లో డబ్బులు చెల్లించుచున్నారు. సింగరేణి యాజమాన్యం 2013 2014 ఆర్థిక సంవత్సరంలో 61,778 మంది కార్మికులతో 50.47...
దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...
భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో పాటు అధిక లాభాలు గడుస్తున్న సంస్థలలో సింగరేణికే ప్రథమ స్థానం దక్కుతుంది. దీనికి కారణం కార్మికుల కాయకష్టమే. ఊపిరాడని స్థితిలో,విష వాయువులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూగర్భ,ఓపెన్ కాస్ట్ గనుల్లో పని చేసిన కార్మికులకు ఉచిత గృహ వసతి,ఉచిత గ్యాస్, ఉచిత కరెంటుతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు లాభాల...
దసరా పండుగ కంటే ముందే కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు,ఉద్యోగులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ ప్రకటించారు.2023-2024 ఏడాదిలో సింగరేణి...
నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది
త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది
ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే
మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం
పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది
"రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...
శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి
సీఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం
ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం
కాంట్రాక్టర్కు సహకరిస్తున్న అధికారులు
18నెలల్లో సుమారు రూ.55 లక్షలు స్వాహా
ఈపీఎఫ్ జమలో మోసాలకు పాల్పడ్డట్లు కార్మికుల ఆరోపణ
సింగరేణిలో ఉద్యోగాలంటేనే భయం.. భయం.అసలు ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని ఎదురుచూస్తుంటారు ఇంట్లోళ్లు.అంత డేంజర్...
బొగ్గు గని కార్మికులు తల్లి గర్భం లాంటి భూగర్బంలో బొగ్గును ఉత్పత్తి చేసి అనేక పరిశ్రమలకు సరఫరాచేస్తున్నారు.రైతు కూలీలు కష్టపడి లోకానికి అన్నం పెడుతున్నారు. రైల్వే,ఆర్టీసి,విమానయానం,సముద్రయానం ఓడ,లారీ,కంటైనేర్,కార్మికులు, ఉద్యోగులు ప్రజల ప్రయాణానికి,నిత్యావసర,ఆహార ధాన్యాల రవాణాకు శ్రమిస్తున్నారు.విద్యుత్ జనరేషన్,ట్రాన్స్ మిషన్,డిస్కామ్ ఉద్యోగులు విధులు నిర్వయిస్తూ నిరంతరాయంగా కరంటు సరఫరా చేస్తున్నారు.ఫారమెడికల్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్యానికి,పారిశుద్ధ్య కార్మికులు...
వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు..
2018 మార్చ్ 9 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎండీ వెల్లడి..
తక్షణమే లబ్ది పొందనున్న 300 మంది నిరుద్యోగులు..
వంట గ్యాస్ ధర తగ్గింది. వాణిజ్య అవసరాలకు వాడుకునే ఎల్పీజీ రేట్లను చమురు సంస్థలు సవరించాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 తగ్గించినట్లు ప్రకటించాయి....