శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తెలుగు,తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్...
తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...
వాలంటీర్లు ముందుండాలి - కలెక్టర్ పమేలా సత్పతి
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా...