Friday, October 3, 2025
spot_img

telangana high court

భూదాన్‌ భూమి.. సమర్పయామి!

శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్‌ హాల్‌పై భూదాన్‌ యజ్ఞ బోర్డు నిర్ధారణసర్వే నంబర్‌ 206లో 4 ఎకరాల 29 గుంటల భూదాన్‌ భూమిగా నిర్ధారించిన భూదాన్‌ యజ్ఞ బోర్డు సర్వే నం.206(ఏ)లో 1 ఎకరం 30 గుంటలు సామ శ్రీనివాస్‌ రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌ ఆక్రమణలో˜ సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులుకబ్జాలను తొలగించాలని...

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి..హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‎లో హరీష్‎రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

హైకోర్టు స్టేని లెక్కచేయని సెక్రటరీ

మైనార్టీ గురుకులలో అవకతవకలు ప్రమోషన్లు, బదిలీల్లో అర్హులకు అన్యాయం సీసీఏ రూల్స్ 34, 35 పక్కకు పెట్టిన కార్యదర్శి రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు ఫిమేల్ ఎంప్లాయిస్ ని బాయ్స్ స్కూల్ కు బలవంతంగా అలార్ట్ ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్ధానాలు హెడ్ ఆఫీస్ లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టపోయాం న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల...

జగన్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img