ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్ కేలండర్ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా...
రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్
రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్ బుక్ ఆఫ్...
త్వరలోనే చేనేత రుణమాఫీ
మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్
వెల్లడించిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...
ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణతల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…
గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,
హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !
ఎవరు చెప్పే...
హైదరాబాద్ శివారులోని జల్పల్లిలోని మోహన్బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.
దీంతో జర్నలిస్టులు మోహన్బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్బాబు మీడియా ప్రతినిధులకు...
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా...
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రపంచం నలుమూలల నుండి వాట్సాప్, ట్విట్టర్, ఈ మెయిల్ మొదలగు అంతర్జాల ప్రక్రియల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజానీకం కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులకు ఫోన్ పే. గూగుల్ పే ద్వారా నిమిషాల్లో డబ్బులు చెల్లించుచున్నారు. సింగరేణి యాజమాన్యం 2013 2014 ఆర్థిక సంవత్సరంలో 61,778 మంది కార్మికులతో 50.47...
తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్నిఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..ఉద్యమాలకు చిహ్నంగా, ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు,తెలంగాణా తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతోమలిచిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తాయి.అలంకారాలతో దేవత మూర్తి గుడిలో ఉండాలి, సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుటఉండాలి, మనకు...