Monday, November 10, 2025
spot_img

telangana

సమాజంపై సినిమా ప్రభావం

సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత..భక్తినో, దేశభక్తినో, బంధాలు, యువతలో గొప్ప విలువలనోపెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుందిఅడవికి అంటుకున్న ఫైర్ లా సమాజంలోని విలువలను దహించివేస్తున్నాయిస్మగ్లింగ్ చేసే దోపిడి దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించినా పట్టించుకోని సెన్సార్ బోర్డ్!ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి...

సైనిక సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం

సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు. యుద్దంలో గాయపడిన వీర...

మాజీ సీఎం కేసీఆర్‎ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ సీఎం కేసీఆర్‎ని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‎కి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ ఉమేష్

ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. సంగారెడ్డి జిల్లా మహదేవ్ పల్లి పంచాయితీ సెక్రటరీ ఉమేష్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాసన్‎పల్లి కి చెందిన బాధితుడు నో డ్యూస్ సర్టిఫికెట్ విషయంలో ఉమేష్ ను సంప్రదించాడు. నో డ్యూస్ సరిఫికేట్ కావాలంటే రూ.15 వేలు...

బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను దోచుకుంది

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్‎నగర్ఇంచార్జీ బండి సుధాకర్ తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుందాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్‎నగర్ ఇంచార్జీ బండి సుధాకర్ విమర్శించారు. రాష్ట్ర సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు....

జిల్లా హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తాం

నాగర్‎కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ నాగర్‎కర్నూల్ జిల్లాలో హోంగార్డులు వారి యొక్క విధులను మంచిగా నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ రఘునంధన్ తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‎కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‎లో నిర్వహించిన కార్యక్రమానికి అయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో...

భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ జిల్లా కేంద్రంలో టీఎన్‎జిఓ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల ఘనపూర్ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు కొల్లూరి శివ కుమార్...

డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

తెలంగాణలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘంటా చక్రపాణి ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు. గతంలో అంబేద్కర్ యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్మెంట్‎లో చక్రపాణి బాద్యతలు నిర్వహించారు.

మహబూబ్‎నగర్‎లో కంపించిన భూమి

తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్‎నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల కనిపించింది.
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img