తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. విద్యా ప్రమాణాలు సైతం రోజు రోజుకి పడిపోతున్నాయి. విద్యకు, విలువల బోధనకు చిరునామాగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశా లలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆత్మహత్యలకు ఆవాంచ నీయ సంఘటనలకు కేరాఫ్గా మారుతున్నాయి. ఒకప్పుడు విద్యా రులను విలువలతో కూడిన విద్యకై గురుకులాల్లో చదివించే వారు కానీ నేడు...
ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే
వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి
న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం
రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ
దివీస్కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం
‘ఆదాబ్ హైద్రాబాద్’లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...
తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడ్డ నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?ఆత్మహుతికి పాల్పడి మలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు నాడు!లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఆదరక, బెదరకఎదురొడ్డిన నాటి విద్యార్థులు నేటి వరకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు…పోలీస్ కేసులకు, రైలు రోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధనం చేసిన నాటి ఉద్యమకారులు నేడు నాటి హామీల...
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్పీఎఫ్ సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం...
దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట
పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం
లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య...
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పార్టీ శ్రేణులు, ప్రజలు అధైర్య పడొద్దు..త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..మళ్లీ కెసిఆర్ సీఎం కాబోతున్నారు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీక్షాదివస్ సందర్భంగా వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిస్థానంలో ఉంచిన...
సమాజ పురోభివృద్ధి చైత్యనానికి మనిషి ప్రయత్నాన్ని మించిన చుట్టంలేదు..సోమరితనం, నిర్లక్ష్యం మించిన శత్రువు లేదు..మన ప్రవర్తనే మనకు ప్రశంస పత్రం..నడిచే నాగరికతకు నిదర్శనం మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయనే సూత్రం..గౌరవ మర్యాదల ( ప్రగతి ) కి కూడా వర్తిస్తుంది..సభ్యత సంస్కారాలు సామజిక బాధ్యతకు ప్రతీక..సంఘజీవులైన మనం సాటి మనిషిని ఇబ్బంది...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని..రాజకీయంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతకొన్ని రోజుల నుండి తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక...
ప్రభుత్వ, అసైన్డ్ భూమిపై నిర్మాణ సంస్థల పాగా
నాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని కబ్జా
పదో పరకో ఇచ్చి లాగేసుకున్న జి.అమరనాథ్ రెడ్డి
నిర్మాణ అనుమతుల కోసం అధికారులకు ముడుపులు
హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉండడంతో పెద్ద నిర్మాణాలు
అపార్టమెంట్ల కట్టి కోట్లకు విక్రయిస్తున్న వైనం
శ్రీమంజునాథ, మహాలక్ష్మి కన్సస్ట్రక్షన్ సంస్థలకు అడ్డు అదుపులేదు
కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది అండదండలతో...