Saturday, July 19, 2025
spot_img

telangana

వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారు

తాము మహబూబ్‎నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్‎నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర...

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన సర్వే : కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందని, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల్లో...

క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు లభిస్తుంది

కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ లభిస్తుందని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. వచ్చే నెల మంచిర్యాల జిల్లాలోని శ్రీ ఉషోదయ ఉన్నత పాఠశాల స్టేడియంలో జరగబోయే 10వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కు సంబంధించి శనివారం జిల్లా ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...

దివిస్‌ ల్యాబ్స్‌ ఓ పాపాల పుట్ట ..

( దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌, మాజీ కలెక్టర్ అనితా రాంచంద్రన్‌ అవినీతి లెక్క తేల్చండి ) దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడి 100 కోట్ల అవినీతి అక్రమాస్తులపై విచారణ జరిపించండి దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా కమిటి నివేదికలో అనితారాంచంద్రన్‌ ఒత్తిడి.. గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ నిర్మాణాలు ఎందుకు ఆపలేదు. అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి 16 కోట్లు...

ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?

సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్‎ని ఇరుకునపడేశాయా….? అందుకే ఫామ్‎హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్‎హౌస్ కు పోదే.. కెసిఆర్‎కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..? ఫామ్‎హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా.. అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవనం తలుపులు తెరిచేదెప్పుడో

రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం తొమ్మిది నెలలు కావస్తున్న తెరుచుకొని నూతన భవనం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారా ..? ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణమని అంటున్న స్థానికులు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావాల్సిందేనా..?? ప్రజల సొమ్ము వృధా చేయడం కొంతమంది ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా...

కురుమూర్తి స్వామికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

మహబూబ్‎నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు....

గ్రూప్ 03 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్‎సైట్ నుండి డౌన్‎లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం...

వందశాతం మనమే అధికారంలోకి వస్తాం, కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు...

డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‎గా బూసాని వేంకటేశ్వర రావు

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్)...
- Advertisement -spot_img

Latest News

నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పేరుతో భారీ మోసం! జోరుగా న‌కిలీ స‌ర్టిఫికేట్ల దందా.. మ‌స‌క‌బారుతున్న విశ్వ‌విద్యాల‌య ప్ర‌తిష్ట‌ నార్‌కేట్‌ప‌ల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న రిజిస్ట్రార్‌ ముందుకు సాగ‌ని ద‌ర్యాప్తు.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS