ఈ నెల 06 నుండి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే
కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది
సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం
సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
మద్యం విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టీట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ( ఎన్ఐపీఎఫ్పీ ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.1,306 ఖర్చు చేశారు. ఇక పంజాబ్ లో రూ.1,245 , ఛత్తీస్గఢ్ లో రూ.1,277 ఖర్చు...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం నుండి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం అని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖాయమని తెలిపారు. ఎన్నికల సమయంలో...
(అవినీతిలో ఫస్ట్ అరెస్ట్ ఎవరిదీ ..?)
బీఆర్ఎస్ అవినీతిపై క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
కేటీఆర్,హరీశ్ రావులతో పాటు కేసీఆర్పై కూడా కేసులుంటాయా ?
ఏ క్షణంలోనైనా కారు పార్టీ ముఖ్య నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా
ఇందులో ఎవరిపాత్ర ఎంత.? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు.
ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతోంది..తెలంగాణలో ఎం...
తెలంగాణలో గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు ఆదివారం (నేడు) ముగిశాయి. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.
ఇగ ఇస్తాం..ఆగ ఇస్తాం అంటూ కాలయాపన ఎన్ని రోజులు..గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..మీరు చేసిన తప్పిదాలకు మేము మీ ఇంటి ముందు మోకాల మీద కూర్చుండి వేడుకున్న మీ కఠిన హృదయాలకు జీవోలుఅడ్డురావాటే..ఆడబిడ్డల ఆర్తనాదాలు మీకు అక్కరకు రాకపాయే..రాఖీలతో వచ్చినారు ఉద్యోగాన్ని కానుకగా ఇస్తారేమో అని చివరకుకన్నీళ్లే మిగిలిస్తివి..చివరకు...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్హౌస్ పై శనివారం రాత్రి ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు....
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని, నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ గురైన...
సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.
ములుగు జిల్లాలో సమక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఆప్గ్రేడ్ చేస్తూ...