Friday, July 18, 2025
spot_img

telangana

కూల్చేసి వదిలేశారు.. మళ్లోపారి కబ్జా చేశారు

ప్రభుత్వ అధికారుల అలసత్వం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశం రాజేంద్రనగర్ లో కొత్తగా కబ్జాల పర్వం సర్వే నెం.156/1లో 3వేల గజాల సర్కారు భూమి కబ్జా గతేడాది మే నెలలలో ఆదాబ్ లో కథనం నిద్రలేచి అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు అదే జాగను మళ్లీ కొట్టేసిన అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేదెవరూ.! స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాచేసిన వైనం.? హైదరాబాద్...

యూ.జి.సి పే స్కేల్స్ అమలుపర్చే విధంగా చర్యలు తీసుకుంటాం

ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూ.జి.సి పే స్కేల్స్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిను కోరారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి, వేతనాల చెల్లింపు, అకాడమిక్ పరిస్థితి తదితర అంశాలపై ఆకునూరి మురళి...

స్కిల్ యూనివర్శిటీకి రూ.100 కోట్ల విరాళం అందించిన ఆదాని గ్రూప్

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం...

గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్

తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది. ఈ నెల...

09 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలోని 09 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలమూరువర్సిటీ వీసీగా జీన్.శ్రీనివాస్, కాకతీయవర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం.కుమార్, శాతావాహన వర్శిటీ వీసీగా ఉమేష్ కుమార్, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ఆల్టఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ వీసీగా...

స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయండి

ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు....

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయనివ్వం

వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...

రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‎కు గొప్ప పేరుంది

కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ...

రక్షణమంత్రి రాజ్‎నాథ్ సింగ్‎కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‎కు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తాం

కార్మికులపై వేధింపులు మానుకోవాలి రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ఏజెన్సీల వేధింపులు 904/2015 మెమోను రద్దు చేయాలి : నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులను వేధిస్తున్న గ్యాస్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS