మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఏనాడు కూడా...
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా...
తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు నేడు నియామక పత్రాలు అందుకొనునున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కొంతమంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 10,006 పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర...
డీజిపి డా.జితేందర్
తెలంగాణ పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం అని డీజిపి డా.జితేందర్ తెలిపారు. మంగళవారం డీజిపి కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను డీజీపీ డా.జితేందర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ అనేది...
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం
రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యం
రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నాం :ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిరుద్యోగులకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్తా అందించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, విద్యుత్శాఖ...
హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం
హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...
సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా నుకోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర...
ఎవరు అడ్డొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది
నిర్వాసితుల కోసం 07 వేల కోట్లు అప్పు చేశాం
మరో 10 వేల కోట్లు అప్పు చేస్తాం
నిర్వాసితులను ఆదుకునేందుకు విపక్ష పార్టీ నేతలు సలహాలు ఇవ్వాలి
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ భవిష్యత్తులో ఇంజనీర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రభుత్వ...
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో విజయం
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై...