నిత్యం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
పట్టింపు లేని మున్సిపల్ అధికారులు
బేగంపేట్ సర్కిల్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని రాణిగంజ్లో ఫుట్ పాత్ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్ హోటల్ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్ పాత్ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తెలంగాణలో అనేక రెసిడెన్సియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని పేర్కొన్నారు. దసరా కంటే...
కువైట్-సౌదీ అరేబియా సరిహద్దులో చిత్రహింసలకు గురైన రాథోడ్ నాందేవ్
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన బాధితుడు
వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
తిరిగి భారత్ కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్ స్వదేశానికి చేరుకునేలా కృషి చేసిన అధికారులు
కువైట్-సౌదీ అరేబియా సరిహద్దులో చిత్రహింసలకు గురై, స్వదేశానికి చేరుకున్న నిర్మల్...
హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్రమంతి కిషన్రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...
సీఎం రేవంత్ కష్టపడుతున్నది రాష్ట్రం బాగుకోసమే
కొందరు పనిగట్టుకుని హైడ్రాను బూచిగా చూపించే ప్రయత్నం
రాజకీయ రియల్టర్లు, కబ్జాలు చేసిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు
మూసీనది ప్రక్షాళనకు ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు
రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది..
మూసీ నది ప్రక్షాళనపై రైతులతో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి
మన భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని...
వరద బాధితులకు సహయం అందించేందుకు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించింది. శనివారం మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి శ్రీనివాస్, ఎం.చంద్రారెడ్డి , పరుచూరి మురళీ కృష్ణ , కేఎస్ రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో...
యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...
దసరా నవరాత్రులకు హైదరాబాద్లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు.
శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్క్వార్టర్స్ పేట్లబుర్జ్లోని పోలీస్ గ్రౌండ్స్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు.
ఈ సంధర్బంగా మంత్రి పొన్నం...
అలసటే ఎరుగని బాటసారులుఈ నిరుద్యోగులు…పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..అవమానాలకు ఆప్తులు…ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులుసమయానికి నోటిఫికేషన్లు రాక,వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే...
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో విజయం
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై...