రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్ సూచించింది.
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో విడుదల చేసింది.
ముసాయిదా ప్రశ్నావళి కూడా రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం
ప్రభుత్వం వెంటనే కార్యాచరణను మొదలుపెట్టాలి
కుల సర్వే కోసం సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ,సమగ్రంగా పూర్తి చేయడం అవసరం
రాజ్యాంగ సవరణ...
( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు )
-దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు..-వేలాదిగా కదలివచ్చిన పర్యావరణ,అటవీ ప్రేమికులు..
హైదరాబాద్ మహానగరం కనుమరుగు కానుందా..? దామగుండం అటవీ ప్రాంతం బూడిదగా మారనుందా..?లక్షలాది జీవరాశులు,జీవాన్నిచ్చే వృక్ష సంపద మాయమై పోనుందా..?వికారాబాద్ జిల్లా గుండెల్లో మంటలు...
ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి
కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు
మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి
సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు
అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు
అవినీతిపై ఆధారాలు ఉంటే ఇవ్వండి
కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది
బీఆర్ఎస్ అధికారంలో...
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుని కేంద్రమంత్రి జార్జ్ కురియన్ పరామర్శించారు.బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జుర్జ్ కురియన్ హన్మకొండలో పర్యటించారు.అడ్వకెట్స్ కాలనీలోని వన్నాల శ్రీరాములు నివాసానికి వెళ్ళి అయినను పరామర్శించారు.జార్జ్ కురియన్కి డాక్టర్ వన్నాల వెంకటరమణ స్వాగతం పలికారు.ఇటీవల వన్నాల శ్రీరాములుకు అత్యాధునిక మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స...
రాష్ట్రంలో సామాజిక న్యాయం,ప్రజాస్వామ్యన్ని కాపాడాలి
బీసీ డిక్లరేషన్,చట్టసభలలో బీసీల ప్రాధాన్యత కార్యచరణ చేపట్టాలి
టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ తెలిపారు.ఆదివారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు.ఈ సంధర్బంగా వారు...
అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా.?
బోడుప్పల్ మున్సిపల్ లో కోట్ల విలువైన ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డు స్థలాలు కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్త ..!
కబ్జాలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన మాజీ మేయర్ కుమారుడుసామల మనోహర్ రెడ్డి
ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలోగ్గి ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు.
నాడు కల్వర్టును,నేడు...
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలు
పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్
ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..?
మంత్రి హడావుడిలో ఉన్నప్పుడు సంతకం పెట్టించుకున్న అధికారులు
తనా అనుకున్న వారికి డిమాండ్ పోస్టులు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతరు
జీవో నెం.80ని సైతం పట్టించుకోని వైనం
జీరో సర్వీస్ పేరుతో 144 మంది బదిలీలు
తెలంగాణలో వివిధ శాఖల్లో...
వీఆర్వో,వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి
317 జీవో ద్వారా బదిలీ అయిన అధికారులనూ పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
అన్ని స్థాయిల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి
టెక్నికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్నికల ప్రక్రియలో బదిలీ అయిన తహశీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
ఈనెల 29న 900 మంది తహశీల్దార్లతోను,అక్టోబరు 6న డిప్యూటీ కలెక్టర్స్,అదనపు కలెక్టర్లు...
టీజీ ఎంప్లాయీస్ జెఏసీతో జతకట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయ దంపతులు.
తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ఎజెండా
భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు
తెలంగాణ ఉద్యోగ,ఉపాధ్యాయుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ స్పౌజ్ ఫోరం చేరుతున్నట్టు ప్రకటించింది.ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ఎంప్లాయీస్ జాక్ మాత్రమే సరైన...
విశ్వసనీయమైన సమాచారం మేరకే దాడులు నిర్వహించాం
ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు
డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్,ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వి.బి.కమలాసన్ రెడ్డి
సెప్టెంబర్ 05న జూబ్లీహీల్స్ లో ఉన్న అరికో కేఫ్ తినుబండారాల కేఫ్ పై ఎక్సైజ్,టాస్క్ఫోర్స్ అధికారులు కేఫ్ సిబ్బందిపై ఒత్తిడి చేసి,మద్యం మిశ్రమంతో విస్కీ,ఐస్ క్రీమ్ తయారు చేయించుకున్నారని,...