Tuesday, September 16, 2025
spot_img

telangana

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్

8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ… నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు శిక్షణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ 1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక శిక్షణ అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ రూ.255 కోట్ల వ్యయంతో ప‌థ‌కం ప్రారంభం స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి మహిళలకు మంత్రి సవిత పిలుపు మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు...

అవినీతి కే బాద్‌షా షేక్ సనావుద్దీన్

జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త సొంత డిపార్ట్ మెంట్ కు...

మోసాల‌కు రోల్‌మోడ‌ల్ రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా

రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే.. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..! 6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం.. హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు.. దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు.. ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే...

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవ‌కాశం మార్చి 5 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు వివరాలు వెల్ల‌డించిన ఇంట‌ర్‌బోర్డు తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌(INTER) వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను...

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం

జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఉజ్జయినిలో సిఎం మోహన్‌ యాదవ్‌ దంపతుల పూజలు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు మహా వేడుకగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని శైవాలయాలు, జ్యోతిర్లింగాలు.. శివ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారణాసి, ఉజ్జయిని, సోమ్‌నాథ్‌...

గరళకంఠుడి కృప అందరిపై ఉండాలి

రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్‌ అన్నారు. దేశ...

హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే సహించేది లేదు‌‌

దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల కట్టమైసమ్మ దేవాలయంపై గత శనివారం ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు‌. రాత్రి సమయంలో ఎవరు లేనపుడు కోవెలని కూల్చివేసి, అమ్మవారి విగ్రహాన్ని సైతం పగలగొట్టే ప్రయత్నం...

స్మార్ట్ ఫోన్ మన ప్రాణ మిత్రుడు, హిత శత్రువా !

స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్‌ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్‌ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్‌ ఫోన్‌ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని...

బూమరాంగ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్

పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

మందుల కొనుగోళ్ల‌లో చేతివాటం..!

పేట్ల బురుజు ఆధునీక ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆసుప‌త్రి బై అండ్ స‌ప్ల‌య్‌లో గోల్‌మాల్‌ ప్రైవేట్ మెడిక‌ల్ ఏజెన్సీల‌తో కుమ్ముక్కు రోగుల కేస్‌షీట్ల‌లోనూ ఇవ్వ‌ని మందులు మెన్ష‌న్‌..! కొన్ని మందులు ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట మెడిక‌ల్ షాపుల‌కు.. ఆదాబ్‌కు ఆర్టీఐ కింద స‌మాచారం ఇచ్చేందుకు స‌సేమీరా చెల్లింపు బిల్లుల‌లో నీకేంతా..? నాకేంతంటున్న అధికారులు దీంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ మొత్తంలో న‌ష్టం ఆస్ప‌త్రిలో జ‌రుగుతున్న స్కాంపై...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img