Thursday, July 10, 2025
spot_img

telangana

అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తాం,లేదంటే ప్రశ్నిస్తాం

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను...

జీహెచ్ఎంసీలో ఇష్టారాజ్యం.!

అవినీతి అధికారి అరాచకం డిప్యుటేషన్ మీద వచ్చి ఐదేళ్లుగా అక్కడే మకాం బదిలీ కాకుండా అవినీతి సొమ్ము బుక్కుతున్న పందికొక్కు.! మున్సిపల్ నిబంధనలను ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ..! జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సి.సి.పి ప్రదీప్ కుమార్ పై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మాములుగా లేవు. జీహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ...

జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను ఆకర్షిస్తుంది

మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...

గద్దర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...

నిఖత్ జరీన్ ను కలిసిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు

పారిస్ ఒలంపిక్స్ 2024లో భాగంగా తెలంగాణకి చెందిన అంతర్జాతీయ బాక్సర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్,ఒలంపిక్ షూటర్ ఈషా సింగ్ ను పారిస్ లోని స్పోర్ట్స్ విలేజ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి,ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఒలంపిక్ మెంబెర్ వేణుగోపాల్ చారి,టూరిజం ఎండీ సోనీబాల తదితరులు...

షాద్ నగర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది. ఈ కేసును...

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

-వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త,దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా...

చేతికి లాఠీ దొరికితే చాలు

ఖాకీలకు లాఠీ దొరికితే చాలు పేద,బడుగు బలహీనవర్గాల వారైతే చాలుజులిపించేందుకు వెనుకాడరు..వాళ్ళైతే వచ్చి ఎవరు అడగరు కదా..అదే బలిసినోళ్లు,పెద్ద కులపోళ్ల జోలికి పొతే మంచిగుండరు..మా ఉద్యోగులకు ఎందుకు రిస్క్ అనుకుంటారు..అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు..అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు..ఖాకి డ్రెస్సు వేసుకొంగనే మదం ఎక్కుతుంది కొందరికి..లాకప్ డేట్...

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సోమవారం న్యాయ నిపుణులతో పార్టీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.పార్టీ వీడిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు తప్పదని...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS