రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్లో టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో...
మైలిస్టోన్ 1, మైలిస్టోన్ 2 పథకాలలో 51.5 కోట్లు, రూ125 కోట్ల అర్హత
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త అందించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ తాజాగా తెలంగాణకు రూ. 176.5 కోట్లు నిధులు ప్రకటించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్...
బీసీల లెక్కలు అధికారికంగా వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నాం..
2014 కులగణన సర్వే వివరాలను సైతం బహిర్గతం చేయాలి..
ప్రభుత్వం రెండు నివేదికలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.. ..
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్
బీసీల రాజకీయ అవకాశాలను హరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవక తప్పదని, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న...
అకాడమీ పనితీరుపై ఆరా తీసిన జూపల్లి కృష్ణారావు
బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129...
అధికారుల పర్యవేక్షణ లోపం
అడ్డగోలుగా దాబా దందా..
చిలిపిచేడ్ మండల పరిధిలో ‘‘సాయి తిరుమల’’ దాబా
నాసిరకం, కాలం చెల్లిన పదార్థాల విక్రయాలు
పట్టించుకునెదెవరూ..? ప్రజారోగ్యాన్ని కాపాడెదెవరూ..?
ప్రశ్నిస్తున్న మండల బాధిత ప్రజానీకం..
గడిచిన ఏడాది కాలంగా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే దందాలు జోరుగా ఊపందుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వెలిసే బిర్యానీ సెంటర్లు మారూమూల మండల కేంద్రాలకు విపరీతంగా చేరువయ్యాయి. వీరికి ఎవరు...
వర్చువల్ టెక్నాలజీలో 2000+ లిస్టింగ్ లను అధిగమించిన సంస్థ
రియల్ వ్యూ 360° లో వినియోగదారులకు సరికొత్త సౌకర్యం
ఏ ప్రాంతంలో ఉన్నా తమకు నచ్చిన ప్రాపర్టీనీ సులభంగా చూసుకోవచ్చు
హైదరాబాద్లోని టి-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్టెక్ స్టార్టప్, నియర్ఎస్టేట్(Nearestate) రియల్ ఎస్టేట్ రంగంలో తాజాగా మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారమ్ వర్చువల్...
ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న క్రమంలో బండరాళ్లు కూలి కందారపు సరోజన (50), తన కూతురు అన్నాజి...
క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ విచిత్రమైన విధంగా రనౌట్ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్ అవుతారా?’, ‘బ్యాడ్లక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్- సౌతాఫ్రికా అండర్- 19...
ఇది నా ఇల్లే…వీళ్లు నా వాళ్ళే…అయినా నేనొంటరినే ఆ మూడు రోజులు..
నెలకోమారు మాయమయ్యే వెన్నెలలాప్రతినెల ఒంటరినై…గడప ముందు బిచ్చగత్తెలాఅంటరానిదాన్నైన ఆ మూడు రోజులు..
ఏది ముట్టకూడదు, నిషిద్దజీవిలాఎటూ కదలకూడదు, శిలలామైలపడుతుందట నేనేది ముట్టినాఅది ఆ మూడు రోజులే…
ప్రేమగా నాపై నుండి వీచే గాలి,నను కప్పిన ఆకాశంతన ఒడిలో చోటిచ్చిన నేలమైలపడవా ఆ మూడు రోజులు…
లోకోద్భవానికి…రక్తాన్ని ధారపోస్తున్నా...
మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో...
హ్యారీ బ్రూక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు 2-1...