Wednesday, September 17, 2025
spot_img

telangana

కేశవరావుని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తాం: సీఎం రేవంత్

కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి కేశవరావు సలహాల మేరకే రాష్ట్ర...

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డివిజన్ నాయకులైన జితేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మరెన్నో సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్,వినోద్,సంపంగి యాదగిరి,నాగరాజు,మర్ల శ్రీను,బొట్టు శ్రీను,నాని,షాలిని,సంధ్య,నాగమణి,ఉపేంద్ర,కళ్యాణి,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు

చట్టాలతో పాటు పోలీసుల తీరు మారితేనే సత్ఫలితాలు

ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...

డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని...

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని సహకరించాలి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీను కలిశామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి గురువారం ప్రధాని మోదీ మరియు అమిత్ షాతో భేటీ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని...

బ్రిటన్ లో అధికారం లేబర్ పార్టీ దె?

( ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం ) బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల పై జోశ్యం రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలే కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం లేదు ముఖ్యమంత్రి...

బీఆర్ఎస్ కి మరో షాక్,రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కే.కేశవరావు రాజీనామా చేశారు.రాజ్యసభ చైర్మన్ జగదీప్ కి రాజీనామా పత్రం సమర్పించారు.బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.పదవికి ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఏప్రిల్ లో అయిన బీఆర్ఎస్ పార్టీ నుండి దూరమయ్యారు.2020లో...

పేద విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేసిన అదరణ సేవా సమితి

అదరణ సేవా సమితి ఆద్వర్యంలో సీతారంపూర్ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో చదువుతున్న 40 మంది ‌విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను జిల్లా విద్య అధికారి సిచ్. వి. జనార్దన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి సిచ్.వి.జనార్దన్ రావు మాట్లాడుతూ అదరణ సేవా సమితి అధ్యక్షురాలు...

తవ్వేకొద్దీ బయటపడుతున్న చిత్రపురి అవినీతి

చిత్రపురి అవినీతి కేసులో మరో 05 కేసులు నమోదు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 5 క్రిమినల్ కేసులు నమోదు అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని హెచ్చరించినపట్టించుకోని అధికారులు దానికి ఫలితమే నాన్ బెయిలబుల్ కేసులు పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్న బాధితులు హైదరాబాద్ లో ఎంతో...

మెడ్ ప్లస్ మెగా మోసం

అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్ సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్ రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైస‌లకు విక్రయం 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ ద‌గా కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైస‌లకు తగ్గించిన సంస్థ అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్ చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img