Tuesday, July 22, 2025
spot_img

telangana

సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలపై చ‌ర్య‌లు ఎక్క‌డ‌..?

చెరువులు, నాల‌లు క‌బ్జాకు గుర‌వుతున్న.. ప‌ట్టించుకోని అధికార‌లు దేవరయంజాల్ చెరువులో 3కాల్వలు, పంట కాల్వలు పూడ్చి లే అవుట్ 10ఎక‌రాల‌కు ఎన్ఓసీ, 82ఎక‌రాల‌కు పైగా వెంచ‌ర్‌ గుడ్లకుంట‌ చెరువును క‌బ్జా చేసి, య‌ధ‌చ్చేగా ప్లాట్లు.. డబ్బులు దండుకొని నిర్మాణ సంస్థ‌ల‌కు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖల అండ‌ ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ లో తేటతెల్లం ఆదాబ్ ఫిర్యాదుతో క‌దిలిన ఇరిగేష‌న్ శాఖ‌ ఫైన‌ల్ లే అవుట్...

మణికొండలో లేక్‌ వ్యూ విల్లాస్‌ల హైడ్రా కూల్చివేతలు

ఆనంద హోమ్‌, పూజా నిర్మాణాలు పరిశీలన.. చట్టవ్యతిరేకమైన ఎంత పెద్ద నిర్మాణాలు అయినా కూలుస్తాం.. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టిఎల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. మణికొండ మున్సిపల్‌ పరిధిలోని నెక్నంపూర్‌ పెద్ద చెరువు బఫర్‌ జోన్‌ లో నిర్మాణం చేసిన లేక్‌ వ్యూ విల్లాస్‌ని హైడ్రా(HYDRA) స్పెషల్‌ టీం శుక్రవారం నాలుగు విల్లాలు కూల్చి వేశారు. ఈనెల గురువారం రోజు...

కోయగూడెంలో కోర‌లు చాచిన కోల్ మాఫియా

అధికార నాయకులు హవా.. బొగ్గు పెళ్లా దాటాలంటే మామూలు కట్టాల్సిందే. బాడీ బండ్లు, టిప్పర్‌ బండ్లకు రూ 1000 వరకు వసూళ్లు. మామూలు చెల్లించకుంటే లోడింగ్‌ లేనట్టే.. అధికారం మారినప్పుడల్లా దందాలో మార్పు కోయగూడెం ఉపరి తల గనిలో కోల్‌ మాఫియా కోరలు చాచుకుంది.. అధికారం మాటన మాఫియా కట్టలు తెంచుకుంటుంది.. నల్ల బంగారాన్ని శాసిస్తూ ఉపరితల గనిని తమ...

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

ఓయూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్ పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు మేడ...

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...

డాక్టర్ ఠంయ్యాల శ్రీధరాచార్యులకు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు

హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన హైదర‌బాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సావిత్రీ బాయి పులే 194 వ జయంతి వేడుకలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సావిత్రీ పులే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డులు ప్రధానం చేసి సత్కరించింది. వరంగల్ నగరానికి చెందిన...

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు భాగస్వాములే చూసిచునట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం మూగజీవాలను గోవదకు తరలించకుండ కాపాడాలని కోరుతున్న జంతువు ప్రేమికులు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పరిధిలో గత కొన్ని ఏండ్లుగా రైతుల కోసం ఏర్పాటు...

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే నోటిఫికేషన్లు

ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్‌ కేలండర్‌ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరుగకుండా...

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌

రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్‌ రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌...

నేతన్నలకు శుభవార్త

త్వరలోనే చేనేత రుణమాఫీ మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ వెల్లడించిన మంత్రి తుమ్మల తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...
- Advertisement -spot_img

Latest News

రామచందర్ రావు ఢిల్లీ పర్యటన

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి పర్యటన రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS