Monday, November 10, 2025
spot_img

telangana

బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల..?

అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌ అవసరంలేదు రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుంది ఈటల కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారు రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ మీడియా స‌మావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ(BJP) అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న...

జనవరి 22న అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డాకు మహారాజ్'. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్...

దేవుడి భూమి.. రాక్ష‌సుల నుండి విముక్తి..

కోట్లాది రూపాయల ఆలయ భూములు హాంఫట్ వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్ 'దేవుడి భూమి రాక్ష‌సుడి పాలు' అనే శీర్షికతో కథనం స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు సుమారు 4.22ఎకరాలలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు అక్రమార్కులపై కొరడా ఝులిపించిన అధికార యంత్రాంగం అత్తాపూర్, రాజేంద్రనగర్ లో కూల్చివేతలు, భూమి స్వాధీనం లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్ర‌మార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి కబ్జాకోరులపై చట్టరిత్యా...

సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలపై చ‌ర్య‌లు ఎక్క‌డ‌..?

చెరువులు, నాల‌లు క‌బ్జాకు గుర‌వుతున్న.. ప‌ట్టించుకోని అధికార‌లు దేవరయంజాల్ చెరువులో 3కాల్వలు, పంట కాల్వలు పూడ్చి లే అవుట్ 10ఎక‌రాల‌కు ఎన్ఓసీ, 82ఎక‌రాల‌కు పైగా వెంచ‌ర్‌ గుడ్లకుంట‌ చెరువును క‌బ్జా చేసి, య‌ధ‌చ్చేగా ప్లాట్లు.. డబ్బులు దండుకొని నిర్మాణ సంస్థ‌ల‌కు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖల అండ‌ ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ లో తేటతెల్లం ఆదాబ్ ఫిర్యాదుతో క‌దిలిన ఇరిగేష‌న్ శాఖ‌ ఫైన‌ల్ లే అవుట్...

మణికొండలో లేక్‌ వ్యూ విల్లాస్‌ల హైడ్రా కూల్చివేతలు

ఆనంద హోమ్‌, పూజా నిర్మాణాలు పరిశీలన.. చట్టవ్యతిరేకమైన ఎంత పెద్ద నిర్మాణాలు అయినా కూలుస్తాం.. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టిఎల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. మణికొండ మున్సిపల్‌ పరిధిలోని నెక్నంపూర్‌ పెద్ద చెరువు బఫర్‌ జోన్‌ లో నిర్మాణం చేసిన లేక్‌ వ్యూ విల్లాస్‌ని హైడ్రా(HYDRA) స్పెషల్‌ టీం శుక్రవారం నాలుగు విల్లాలు కూల్చి వేశారు. ఈనెల గురువారం రోజు...

కోయగూడెంలో కోర‌లు చాచిన కోల్ మాఫియా

అధికార నాయకులు హవా.. బొగ్గు పెళ్లా దాటాలంటే మామూలు కట్టాల్సిందే. బాడీ బండ్లు, టిప్పర్‌ బండ్లకు రూ 1000 వరకు వసూళ్లు. మామూలు చెల్లించకుంటే లోడింగ్‌ లేనట్టే.. అధికారం మారినప్పుడల్లా దందాలో మార్పు కోయగూడెం ఉపరి తల గనిలో కోల్‌ మాఫియా కోరలు చాచుకుంది.. అధికారం మాటన మాఫియా కట్టలు తెంచుకుంటుంది.. నల్ల బంగారాన్ని శాసిస్తూ ఉపరితల గనిని తమ...

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

ఓయూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్ పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు మేడ...

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...

డాక్టర్ ఠంయ్యాల శ్రీధరాచార్యులకు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు

హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన హైదర‌బాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సావిత్రీ బాయి పులే 194 వ జయంతి వేడుకలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సావిత్రీ పులే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డులు ప్రధానం చేసి సత్కరించింది. వరంగల్ నగరానికి చెందిన...

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు భాగస్వాములే చూసిచునట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం మూగజీవాలను గోవదకు తరలించకుండ కాపాడాలని కోరుతున్న జంతువు ప్రేమికులు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పరిధిలో గత కొన్ని ఏండ్లుగా రైతుల కోసం ఏర్పాటు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img