మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...
అన్య దేశాలు వాళ్ళ భాష గొప్పదనాన్ని చాటిజెప్తు మాతృభాషకు న్యాయం జేస్తే, మనోళ్లు మాత్రం భాషనే లేకుండా జేస్తమంటారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు వారి పలుకులు ఏడవాయనో. ఎవళ్ళ మాతృభాషకై వాళ్లు కృషి జేస్తుంటే మనం మాత్రం మన భాషను కనుమరుగు జేస్తున్నం. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన గిడుగు...
భారతదేశం సువిశాలమైనది.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో సుమారు రెండువందలకు పైగా భాషలు వాడుకలో వున్నాయి.ఉత్తర భారతదేశంలో ఇండో-ఆర్యన్ భాషలు,ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆస్ట్రో-ఎసియాటిక్ మరియు సినో టిబెటిన్ భాషలు, దక్షిణ భారతదేశంలో ద్రావిడభాషలు వ్యవహారంలో వున్నా,ఈనాటికీ లిపికి,గ్రంథరచనకు నోచుకోని భాషలు అక్కడక్కడా ఇంకా మిగిలి వున్నాయి. దక్షిణభారత దేశాన్ని గొప్పగా పాలించిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగును...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం
అమెరికాలోని డల్లాస్లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....