మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ లో కబ్జాల పర్వం
సర్వే నెం.24/ఆ లో 38గుంటల సీలింగ్ భూమి
శ్రీ సాయి బాలాజీ ద్వారకామయి రెసిడెన్సీ పేరుతో నాలుగు బ్లాకులు800 గజాలకు అర్భన్ ల్యాండ్ సీలింగ్ నుండి ఎన్వోసీ తీసుకొని ఎకరంలో బహుళ అంతస్థులు
ప్రభుత్వ భూమిలో అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు
అక్రమ భవనాలు కడుతున్న పట్టించుకోని వైనం
భూమిని స్వాధీనం...
పెట్రోల్ బాటిల్తో రోడ్డుపై బైఠాయింపు
కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని...
జీఓ నెం.59కు తూట్లు.. ప్రభుత్వ అధికారులే కారకులు
ముఖ్యపాత్ర పోషించిన తహసీల్దార్ ఎం.వి నర్సింహారెడ్డి
అక్రమ మార్గంలో పట్టాచేసిన వైనం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధికారుల అలసత్వం
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి స్వాహా
ఉప్పల్ కల్సా గ్రామంలో 1050 గజాల భూమి ఖతం
సర్కారు జీఓ, నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం
గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం
ఎప్పటి...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం
అమెరికాలోని డల్లాస్లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....