Friday, October 3, 2025
spot_img

కిడ్నాప్‎కు గురైన జవాన్ మృతి

Must Read

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్ జిల్లాలో కిడ్నాప్‎కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్‎కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల చెర నుండి బయటపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం సైన్యం భారీఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఆ క్రమంలో బుల్లెట్,కత్తి గాయాలతో ఉన్న మరో సైనికుడి మృతదేహం లభించింది. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానె ఉందని అధికారులు తెలిపారు.

మంగళవారం సాయింత్రం భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన 31 ఏళ్ల వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This