Sunday, May 18, 2025
spot_img

వైకాపా హయంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు

Must Read
  • సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, గాడితప్పిన యంత్రాంగం ఈ ప్రభుత్వానికి సవాలుగా మారాయి అని అన్నారు. వైకాపా ప్రభుత్వ హయంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS