Monday, August 18, 2025
spot_img

పేదవాడి బ్రతుకులు మారే సంస్కరణలు రావాలి

Must Read

జనానికి దగ్గరగా,ప్రభుత్వ పథకాలకు దూరంగా పుట గడిస్తే చాలు
అనుకునే భరతమాత బిడ్డలు ఎందరో.. ??
ఎన్నోసార్లు ఓటు హక్కు వినియోగించుకొని నిలువ నీడ కోసం ఎదురు చూసే శరణార్థులు అయ్యారు నేడు..
కన్నీళ్లను మంచినీళ్ళుగా తాగి బ్రతికిడదిస్తున్న దుస్థితి కొందరిది..
రెండు రకాల కూరలతో అన్నం వద్దు,కారం
మెతుకులు చాలు అనే పరిస్థితి మరికొందరిది..
దేశం ప్రగతి పథంలో ఉన్నదన్న సారు..!!
కుడు,గూడు కోసం ఎదురుచూసే అభాగ్యులు ప్రతి ఊరిలో
పదుల సంఖ్యలో ఉన్నారు…కనిపించని దేవుడిని అడగాలా..?? ఓటు వేసే యంత్రంలా చూసే రాజకీయ నాయకులను అడగాలా ఏనాడూ మరునో వారి బ్రతుకులు..పేదవాడి బ్రతుకులు మారే సంస్కరణలు
అమలు చేయండి సారు..!!

  • రమేష్ గాండ్ల
Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS