Wednesday, August 20, 2025
spot_img

కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నాం: సీపీ రాజాశేఖర్ బాబు

Must Read

బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజాశేఖర్ బాబు తెలిపారు.ఈ కేసులో వైకాపా నేత కుక్కల విద్యసాగర్‎ను అరెస్ట్ చేశామని,సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.కాదంబరి జత్వాని కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

Latest News

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS