Friday, July 4, 2025
spot_img

దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం

Must Read
  • కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం

ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ఈ చర్యను ప్రధాన సైనిక చర్యగా పేర్కొంది. సరిహద్దులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది.

Latest News

ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కశ్మీర్‌ హిమాలయ పర్వతాల్లో మంచులింగం రూపంలో కొలువైన శివుడ్ని భక్తులు దర్శించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. యాత్ర మారాల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS