Monday, May 19, 2025
spot_img

విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం చేసింది

Must Read
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమికి అభినందనలు తెలుపుతూనే, ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం చేసిందని ప్రశ్నించారు. కరోన సమయంలో తనను కుటుంబ పెద్దగా భావించి..అండగా నిలిచిన మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడిలా చేస్తుంటే నమ్మలేకపోతున్నాని అన్నారు. విజయంపై మహాయుతి కూటమికి అభినందనలు తెలపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని..రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS