Wednesday, August 20, 2025
spot_img

విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం చేసింది

Must Read
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమికి అభినందనలు తెలుపుతూనే, ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం చేసిందని ప్రశ్నించారు. కరోన సమయంలో తనను కుటుంబ పెద్దగా భావించి..అండగా నిలిచిన మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడిలా చేస్తుంటే నమ్మలేకపోతున్నాని అన్నారు. విజయంపై మహాయుతి కూటమికి అభినందనలు తెలపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని..రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS