Sunday, November 2, 2025
spot_img

ఎటు పోతుంది ఈ దేశం…??

Must Read

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడు
క్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడు
ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..
సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడు
కోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకుల
మీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..
సేవ పేరుతొ ధన,మాన ప్రాణాలను దోచేవాడు ఇంకోకడు..
భూ తగాదాలు,ఆస్తి కోసం హత్యలు,పరువు హత్యలతో ఇంకెందరో..
ఇదేనా నేడు మనం చూస్తున్న కుళ్ళు,కుతంత్రాలతో నిండిన మన
భారతావని..ఎటు పోతుంది ఈ దేశం..??
ఏమవుతుంది నేటి ప్రజానికం..!!

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This