Friday, July 25, 2025
spot_img

ఎటు పోతుంది ఈ దేశం…??

Must Read

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడు
క్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడు
ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..
సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడు
కోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకుల
మీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..
సేవ పేరుతొ ధన,మాన ప్రాణాలను దోచేవాడు ఇంకోకడు..
భూ తగాదాలు,ఆస్తి కోసం హత్యలు,పరువు హత్యలతో ఇంకెందరో..
ఇదేనా నేడు మనం చూస్తున్న కుళ్ళు,కుతంత్రాలతో నిండిన మన
భారతావని..ఎటు పోతుంది ఈ దేశం..??
ఏమవుతుంది నేటి ప్రజానికం..!!

Latest News

పాఠశాల కూలి ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని ఝూలవర్‌ లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝూలవర్‌ జిల్లా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS