Saturday, October 4, 2025
spot_img

బీజేపీ తరుపున ప్రచారం చేస్తా, కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Must Read

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ , హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ పతనం ఖాయమని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన “జనతా కి అదాలత్” సభలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ లూట్ సర్కార్ అని విమర్శించారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ హామీను అమలు చేస్తే, తాను ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి ప్రచారం చేస్తానని, ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీజేపీ నాయకులు ఏమి చేయలేదని వ్యాఖ్యనించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This