Friday, September 20, 2024
spot_img

నమ్మిన సిద్ధాంతం కోసమే డీఎస్ పనిచేశారు:ఏపీ సీఎం చంద్రబాబు

Must Read

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ వార్తా ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.డీఎస్ నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేశారని,ఎప్పుడు హుందాగా రాజకీయలు చేసేవారని అన్నారు.డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అయిన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

డీఎస్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.రేపు (ఆదివారం) నిజామాబాద్ లో ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి.అధికార లాంఛనాలతో డీఎస్ అంతక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This