Friday, September 20, 2024
spot_img

కరీంనగర్ రుణం తీర్చుకుంటా: కేంద్రమంత్రి బండిసంజయ్

Must Read

కరీంనగర్ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.ఆదివారం కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయిన కార్పొరేటర్లను సన్మానించారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,కరీంనగర్ రుణం తీర్చుకుంటానని తెలిపారు.కరీంనగర్ నాకు జన్మభూమి,ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత తనదేనని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్ తో చర్చిస్తామని తెలిపారు.స్మార్ట్ సిటీలో భాగంగా మంజూరైన నిధులను మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This