Thursday, April 10, 2025
spot_img

రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.మరోవైపు నిధులు విడుదల చేసిన అనంతరం రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు.

Latest News

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS