Friday, September 20, 2024
spot_img

నిపా వైరస్ తో బాలుడు మృతి,అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం

Must Read

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం రేపింది.14 ఏళ్ల బాలుడిని ఈ వైరస్ బలితీసుకుంది.వివరాల్లోకి వెళ్తే,మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఇటీవల నిపా వైరస్ సోకింది.దీంతో ఓ ఆసుపత్రిలో వెంటీలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఆ బాలుడు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణ జర్క్ తెలిపారు.వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే బాలుడు మరణించడం,రాష్ట్రంలో క్రమక్రమంగా నిపా వైరస్ కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.వైద్యులకు కీలక సూచనలు చేసింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This