Friday, September 20, 2024
spot_img

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వండి

Must Read
  • మాన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుండి బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు దేశప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ .ఆదివారం 112వ మాన్ కి బాత్ లో మాట్లాడారు.దేశ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం వారికీ ఉందని,అందుకే అందరు కలిసి వారికీ ప్రోత్సహించాలని తెలిపారు.గణిత ఒలంపియాడ్ 2024లో విజయం సాధించిన జట్టును అభినందించారు.ప్రపంచంలో ఏ దేశమైన తమ వారసత్వ సంపాదనను ముందుకు తీసుకొనివెళ్ళినప్పుడే ఆ దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.మరోవైపు అస్సాంలోని చరద్ దేవ్ మోదమ్ కు యునెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు రావడం పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This