Friday, October 3, 2025
spot_img

నాయకులు వస్తూపోతుంటారు,ప్రజలు ఎప్పటికి లోకల్

Must Read

గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..
ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,
మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..
పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్
కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా ఇవ్వడని గుర్తుపెట్టుకో..
మీరు టెంపరరి పోస్టులో తాత్కాలిక ఉద్యోగులే,
ఆమాత్రానికే ఎగేసగేసి పడితే ఎట్లా,పదవిలో ఉన్న కొన్ని రోజులైనా మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసిన ప్రజలకు సేవ చేయండి..

తెలుసు కదా తెలుగు ప్రజలు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు.లేదా బండకేసి కొడతారని..అయిన నాయకులు వస్తుపోతుంటారు..
ప్రజలు ఎప్పటికి లోకల్

  • కుమ్మరి రాజు
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This