Friday, September 20, 2024
spot_img

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదు

Must Read

బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా మరణించారు.ఇదిలా ఉండగా మరణించిన వారిలో ఓ కిరణా దుకాణం యజమాని సైతం ఉన్నాడు.దింతో అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణామంటూ అయిన మిత్రుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దింతో షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు తార స్థాయికి చేరడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవి కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.రాజీనామా చేసిన తర్వాత నేరుగా ఆమె భారత్ కు చేరుకున్నరు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This