Friday, September 20, 2024
spot_img

మాయమాటలతో స్మశానవాటికలో బాలికపై అత్యాచారం

Must Read

ఢిల్లీలో ఘోరం జరిగింది.మాయమాటలతో బాలిక పై ఓ కామాంధుడు స్మశానవాటికలో అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,మహమ్మద్ షరీఫ్ (52) అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిను వైద్యం చేయిస్తానని ఓ మైనర్ బాలికను నమ్మబలికి శ్మశానవాటికకు తీసుకోనివెళ్ళాడు.అక్కడే అత్యాచారానికి పాల్పడి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను ఇంటికి పంపాడు.బాలిక అలసటగా కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది.దింతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.మైనర్ బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This