Thursday, September 19, 2024
spot_img

Aadab Desk

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్ కు...

జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం,స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు.రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని ఆరోపించారు.ప్రధాని మోదీ,అమిత్ షాకు తప్ప,ఎవరికి బహుళ ఎన్నికలు సమస్య కాదని తెలిపారు.ఈ నిర్ణయం పై స్థానిక సంస్థల ఎన్నికల్లో...

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.

జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.04 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు

క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.

నేడు యువతకు నైపుణ్య శిక్షణ చాల అవసరం

ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన దేశంలో ఉంది.సుమారు 80.8 కోట్ల యువత 35 సంవత్సరాలలోపు వారు మన దేశంలో ఉన్నట్లు తెలుస్తున్నది.ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వివిధ డిగ్రీలు చేత పట్టుకొని మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పరితపిస్తున్న పరిస్థితి.అయితే,ఈ గ్లోబల్ ఎకానమీలో,పోటీ ప్రపంచంలో మన యువత ఉద్యోగ...

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలిచివరి తేదీ - 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చువయోపరిమితి...

‘మెకానిక్ రాకీ’ నుంచి ఓ పిల్లా రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ'తో రాబోతున్నారు.రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.ఫస్ట్ లుక్,ఫస్ట్ గేర్,ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్-ఓ...

జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం

దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.మాజీ రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.జమిలి ఎన్నికలకు సంబధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టె అవకాశముంది.ఎన్డీఏ హయంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు.

About Me

1477 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img