Tuesday, September 16, 2025
spot_img

Aadab Desk

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు...

తెలంగాణను వణికిస్తున్న చలి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అదిలాబాద్...

రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత నిజమేనా..? పార్ట్- 02

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..? అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..? ఏడాదికే బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది..? బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..? తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..? అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా..? తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం..-పొలిటికల్ కరెస్పాండెంట్ కే...

ఈ ఇంజనీర్ మాకొద్దు

(నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి) ఆయన అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి లోపాయికారి ఒప్పందంతో దివీస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదిక ఇంజనీర్ వ్యవహారశైలిపై రైతులు, గీత కార్మికుల ఆగ్రహం చర్యలు తీసుకోవాలంటూ పి.సి.బి.ఉన్నతాధికారులకు ఫిర్యాదు గతంలో అధికారిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు..షోకాజు నోటీసులు మూడు జిల్లాలకు మీరు ముగ్గురు…జిల్లాకు నేను ఒక్కడ్నే అంటూ ఝాలుం నల్లగొండ ఈఈ అవినీతి, అక్రమాలపై...

ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..

ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..కాంగ్రెస్ ఖాతమన్నారు కార్యకర్త బాధపడలేదు..కాంగ్రెస్ కనుమరుగైందన్నారు కార్యకర్త కుంగిపోలేదు..కాంగ్రెస్ వస్తే కరెంటు రాదన్నారు..కార్యకర్త చెమ్మగిల్లలేదు..కాంగ్రెస్ వస్తే కరువు అన్నారు..కార్యకర్త వెనకడుగు వేయలేదు..భుజాలు అరిగిన పాదాలు పగిలిన కాంగ్రెస్ జెండా విడలేదు..మూడు రంగుల జెండా పట్టిముచ్చెమటలు పట్టేలా తిరిగారు..కుటుంబాన్ని వదులుకొని కాంగ్రెస్ కుటుంబం అనుకున్నారు..కడుపులు కాల్చుకొని నేతల గెలుపు కోసంపాటుపడ్డారు..ఇప్పుడు ఆ...

డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్‎తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

ఆన్‎లైన్ స్కాంలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే సాఫ్ట్‎వేర్‎ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో డెవెలప్ చేసి ఫేక్ వీడియోల్ని తయారుచేస్తూ జనాల ఖాతాల్ని కొల్ల గొడుతున్నారు. ఇలాంటి ఓ గ్యాంగ్ ని ఇటీవల హాంగ్ కాంగ్...

రూ.10.75 కోట్లతో భువిని దక్కించుకున్న ఆర్సీబి

భారత్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది. సోమవారం సౌదీ అరేబియాలోని జేడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఇందులో భాగంగా భువనేశ్వర్ కుమార్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది. రూ.02 కోట్ల కనీస ధరతో భువనేశ్వర్ కుమార్ అందుబాటులోకి వచ్చాడు....

భారీగా తగ్గిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 తగ్గగా..24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‎లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది.

ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్ విధించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పిటిఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‎ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజధాని ఇస్లామాబాద్‎లోని రెడ్ జోన్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని పీటీఐ పిలుపునిచ్చింది....

ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..

తెలంగాణలో ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..కేసీఆర్‌ చేసిన పాపానికి ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు..విద్యుత్‌ రంగంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి,విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీజన్లు అని నామకరణం చేసి చేతులు దులుపుకున్నాడు..ఇప్పటికి పర్మినెంట్‌ కాక, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీతో పై అధికారుల ఒత్తిడికి గురవుతున్నారు..చాలిచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు!రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే ఆర్టిజన్లు ఇప్పుడు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నా...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img