Wednesday, October 29, 2025
spot_img

Aadab Desk

ఆక్రమణల కూల్చివేతల పై హైడ్రా కీలక ప్రకటన

హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది." చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు....

రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా

ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‎కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు...

ఆందోళనలు విరమించి, పరీక్షలకు సిద్ధం కావాలి

గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో...

తమిళ థ్రిల్లర్ “ఊన్ పర్వైల్” లాంచ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ థ్రిల్లర్ "ఊన్ పర్వైల్'" ఇటీవల డబ్లిన్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఐర్లాండ్‌లో అధికారికంగా ప్రారంభించబడింది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ తాల్, కహో నా ప్యార్ హై ఫేమ్ కబీర్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతి నాయర్ ద్విపాత్రాభినయం చేసి, అసాధారణమైన నటనా నైపుణ్యాన్ని...

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయాలి

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో...

ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై సంయమనం పాటించాలి

డీజీపీ జితేందర్ గ్రూప్ 01 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరసన పేరుతో ఎవరైనా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే...

ఇజ్రాయెల్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చిన డ్రోన్

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. సీజేరియాలోని అయిన నివాసం వైపు డ్రోన్ దూసుకొచ్చింది. దాడి జరిగిన సమయంలో ప్రధాని ఇంట్లో లేరని, ఈ దాడిలో ఎవరు గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.

పలు విమానాలకు బాంబు బెదిరింపులు

దేశంలో పలు విమానాలకు బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతుంది. గతకొన్ని రోజులుగా దేశంలో అనేక విమానాలకు, రైళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో సంస్థకు 05 విమానాలకు, విస్తార సంస్థకు చెందిన 03 విమానాలతో పాటు మరికొన్ని విమానాలకు బాంబు...

మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళా హత్య కేసులో నందిగం సురేష్ ను కస్టడీకి ఇవ్వలని తుళ్లూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో గుంటూర్ జైలులో ఉన్న నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img