పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా సెప్టెంబర్ 02న గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా,పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నారు.మే 11,2012న ఈ సినిమా విడుదలైంది.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా గబ్బర్ సింగ్ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్...
బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించారు.ఎక్స్ ను దేశంలో తక్షణమే బ్యాన్ చేయాలనీ జడ్జి అలె గ్జాండ్రే డీ మోరేస్ ఆదేశించారు.బ్రెజిల్ దేశానికి సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ లోపు ఎక్స్ లీగల్ ప్రతినిధిని నియమించకపోవడంతో ఎక్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు జడ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు.పెండింగ్ లో ఉన్న జరిమానాలను...
హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...
మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.మీరట్-లక్నో,మదురై-బెంగళూరు,చెన్నై -నాగర్ కోయిల్ 03 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను " ఆత్మనిర్భర్ భారత్ " కింద వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,భారతీయ రైల్వే ద్వారా...
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల...
భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద..
5,6 నెలల్లో కేవలం రెండుసర్లే దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం.
దోమల మందు ఎంత కొట్టిన దోమలు పొవట్లేదని చేతులెత్తేస్తున్న ఆలయ ఏఈఓ సుదర్శన్
రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు కేవలం ఒకే ఒక ధర్మ రథం
గోదావరి నది వద్ద కొరవడిన బాత్రూంలు,పరిశుభ్రత.
చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు
చక్కని...
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం
యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 02 సందర్భంగా
సినీ తుఫాన్:
సాధారణంగా సినీహీరోలందరికీ అభిమానులు ఉంటారు.కానీ ఆయనకు మాత్రం భక్తులుంటారు..! మనదేశ సినీ దర్శకదిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ,రాజమౌళి వంటి వారు కూడా పవన్ క్రేజ్ కు విపరీతంగా ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమాలో ఇంటర్వేల్ సీన్...
నా పట్టీల శబ్దం విన్న ప్రతిసారిఓ తెలియని ఆనందం…
ఇంట్లో పట్టీలు వేసుకొని గళ్ళు గళ్ళు నడుస్తుంటే నాన్న కళ్ళల్లో ఆనందం.. అమ్మ మొహంలో తెలియని వెలుగు
అన్న చూపుల్లో బయటకి చూపని ఓ గర్వంకానీ ఎందుకో ఆ ఒంటరి అర్ధరాత్రి నా పట్టీల శబ్దం వింటే నాకే భయమేసింది..
నాకేం తెలుసు నా పట్టీల ధ్వనినా...
చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్...